బైక్‌పై వెళ్తుండగా సింహాలు ప్రత్యక్షం.. చివరికి (వీడియో)

66చూసినవారు
గుజరాత్‌లో సింహాలు గ్రామాల్లోకి ప్రవేశించడం తరచూ చూస్తుంటాం. తాజాగా అలాంటి వీడియోను అటవీ అధికారి ట్విట్టర్‌లో షేర్ చేశారు. ముగ్గురు యువకులు బైక్‌పై వెళ్తుండగా రెండు సింహాలు సడెన్ ఎంట్రీ ఇచ్చాయి. దీంతో ఆ యువకులు బైక్‌ను అక్కడే వదిలేసి ఒక్కొక్కరిగా అక్కడి నుంచి పారిపోయారు. సింహాలు మాత్రం వారిని పట్టించుకోకుండా వెళ్లిపోయాయి. ఈ వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

సంబంధిత పోస్ట్