డిస్టిలరీలను చేజిక్కించుకుని మద్యం వ్యాపారం

84చూసినవారు
డిస్టిలరీలను చేజిక్కించుకుని మద్యం వ్యాపారం
కొత్త మద్యం విధానం తీసుకొచ్చిన వెంటనే ప్రభుత్వ పెద్దలు, వైసీపీ నాయకులు తొలుత సన్నిహితులతో బినామీల పేరిట మద్యం సరఫరా కంపెనీలు ఏర్పాటు చేశారు. ఆ తర్వాత రాష్ట్రంలో ఇతరుల యాజమాన్యంలో ఉన్న డిస్టిలరీలు, బ్రూవరీస్‌ను సామదానభేద దండోపాయాలు ప్రయోగించి చేజిక్కించుకున్నారు. అక్కడే ఊరూపేరూ లేని ‘జే బ్రాండ్లు’ తయారు చేయించి జనంపైకి వదిలారు.

సంబంధిత పోస్ట్