కేంద్రంలో కొలువైన ఎన్డీఏ ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ కీలకంగా మారింది. దీంతో టీడీపీకి రెండు గవర్నర్ పదవులు దక్కుతాయని సమాచారం. సీనియర్ నేతలు అశోక్ గజపతిరాజు, యనమల రామకృష్ణుడి పేర్లను ఈ పదవుల కోసం సీఎం చంద్రబాబు పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరగుతోంది. వీరిద్దరు నేతలు టీడీపీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు పార్టీలోనే కొనసాగుతున్నారు.