ఇద్దరు టీడీపీ నేతలకు గవర్నర్ పదవులు?

81చూసినవారు
ఇద్దరు టీడీపీ నేతలకు గవర్నర్ పదవులు?
కేంద్రంలో కొలువైన ఎన్‌డీఏ ప్ర‌భుత్వంలో తెలుగుదేశం పార్టీ కీల‌కంగా మారింది. దీంతో టీడీపీకి రెండు గవర్నర్ పదవులు దక్కుతాయని సమాచారం. సీనియర్ నేతలు అశోక్ గజపతిరాజు, యనమల రామకృష్ణుడి పేర్లను ఈ ప‌ద‌వుల కోసం సీఎం చంద్ర‌బాబు ప‌రిశీలిస్తున్న‌ట్లు ప్ర‌చారం జ‌ర‌గుతోంది. వీరిద్ద‌రు నేత‌లు టీడీపీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు పార్టీలోనే కొనసాగుతున్నారు.

సంబంధిత పోస్ట్