ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందం

69చూసినవారు
ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందం
ఏపీలో ఆహార భద్రత పెంపొందించే విషయంలో కీలక ముందడుగు పడింది. ఆహార భద్రత, ప్రమాణాల నిర్ధారణ అత్యున్నత సంస్థ FSSAIతో రాష్ట్ర ప్రభుత్వం కీలక ఒప్పందం కుదుర్చుకుంది. గత ఐదేళ్లలో ఆహార భద్రత, ప్రమాణాల్లో రాష్ట్ర ర్యాంకు పడిపోయింది. దీంతో ఆహార భద్రత తనిఖీల కోసం లాబ్స్ ఏర్పాటుకు మంత్రి సత్యకుమార్ సమక్షంలో ఒప్పందం కుదుర్చుకున్నారు.

సంబంధిత పోస్ట్