YCP, TDP నేతల మధ్య ఘర్షణ.. ఒకరు మృతి

62చూసినవారు
YCP, TDP నేతల మధ్య ఘర్షణ.. ఒకరు మృతి
ఏపీలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. శ్రీకాకుళం జిల్లా పొలాకి మండలం వనవిష్ణుపురంలో వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. వైసీపీ రాళ్ల దాడిలో టీడీపీ కార్యకర్త పాలని వీర స్వామి మృతి చెందారు. గ్రామంలో అమ్మవారి ఉత్సవాల క్రమంలో ఈ ఘర్షణ చోటు చేసుకుంది. పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితులను అదుపులోకి తీసుకొస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్