'షూ'లో డ్రింక్ పోసుకుని తాగుతున్న ప్రేమ జంట (వీడియో)

214162చూసినవారు
ఢిల్లీ మెట్రో ట్రైన్ లో ఓ వింత సంఘటన చోటుచేసుకుంది. ఒక ప్రేమ జంట ప్రయాణం నిమిత్తం ఢిల్లీలో ఉన్న మెట్రోలో ప్రయాణించారు. ప్రయాణములో వారు థమ్సప్ కూల్ డ్రింక్ తీసుకున్నారు. ఈ క్రమంలో ప్రేయసి ప్రియుడు తన కాలుకి ఉన్న 'షూ' తీసి దానిలో కూల్ డ్రింక్ పోసుకొని చిన్న పైపుతో తాగుతాడు. ఆ తరువాత ప్రేయసి కూడా తాగుతుంది. ప్రస్తుతం, వారిద్దరూ చేసిన వింత పని నెట్టింట వైరల్ గా మారింది.

సంబంధిత పోస్ట్