టిడిపి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వృద్ధులకు పండ్లు పంపిణీ

1535చూసినవారు
టిడిపి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వృద్ధులకు పండ్లు పంపిణీ
అచ్చంపేట నియోజకవర్గం టిడిపి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అచ్చంపేట పట్టణంలో గల ఎస్ ఏవి గుప్తా వృద్ధాశ్రమంలో టి ఎన్ ఎస్ ఎఫ్ స్టేట్ సెక్రటరీ చౌట గణేష్ అధ్వర్యంలో శుక్రవారం వృద్ధులకు పండ్లు, బన్ ప్యాకేట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగు యువత అధ్యక్షులు పరమేష్, పార్టీ పట్టణ అధ్యక్షులు సత్యం, సీనియర్ నాయకులు బాలకృష్ణ, తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్