జినుకుంట మైసమ్మను దర్శించుకున్న ఎమ్మెల్యే దంపతులు

71చూసినవారు
జినుకుంట మైసమ్మను దర్శించుకున్న ఎమ్మెల్యే దంపతులు
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ అనురాధ దంపతులు ఆదివారం జినుకుంట మైసమ్మను దర్శించుకున్నారు. అమ్మవారికి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అచ్చంపేట ఎనిమిదవ వార్డ్ కౌన్సిలర్ రాఘవులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్