5న సన్నాహక సమావేశం: మాజీ ఎమ్మెల్యే

1111చూసినవారు
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలో ఈనెల ఐదున పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు, అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గువ్వల బాలరాజు మంగళవారం తెలిపారు. ఐదును జరిగే సమావేశానికి ఎంపీ అభ్యర్థి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హాజరవుతున్నారని పేర్కొన్నారు. ఆరో తేదీ రైతు సమస్యలపై నరసింహ దీక్ష ఉంటుందని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్