డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల సమస్యలు పరిష్కరించాలి: సిపిఎం

58చూసినవారు
డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల సమస్యలు పరిష్కరించాలి: సిపిఎం
నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట పట్టణంలోని సాయిరాం టాకీస్ వెనక ఉన్న డబల్ బెడ్ రూమ్ ఇండ్లు ఎ, బి, సి, డి, ఈ, ఎఫ్ బ్లాకుల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని సిపిఎం పార్టీ నాయకులు మంగళవారం డిమాండ్ చేశారు. పార్టీ నాయకుడు దేశ్యా నాయక్ మాట్లాడుతూ, ప్రభుత్వం నిర్మించిన డబల్ బెడ్ రూమ్ ఇండ్లలో కనీస సౌకర్యాలు లేక వాటిల్లో నివసించే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.

సంబంధిత పోస్ట్