అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ చేసిన బీఎస్పీ స్టేట్ చీఫ్

594చూసినవారు
గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం సాతర్ల గ్రామంలో ఆదివారం అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ చేసిన బీఎస్పీ స్టేట్ చీఫ్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. అనంతరం వారు మాట్లాడుతూ.. కులమతాలకు అతీతంగా డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో కల్పించిన ఓటు హక్కును బీరు, బిర్యానీ డబ్బులకు అమ్ముకోకూడదని కోరారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ నాయకులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్