దూసుకెళ్లిన మినీ పాల ట్యాంకర్

15568చూసినవారు
గద్వాల్ జిల్లా ఉండవెల్లి మండలంలో గురువారం ఘోర ప్రమాదం జరిగింది. హైవే-44పై టోల్ గేట్ సమీపంలో పనిచేస్తున్న సిబ్బందిపై మినీ పాల ట్యాంకర్ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు గాయపడ్డారు. రోడ్డుపై హెచ్చరికల బోర్డులు ఏర్పాటు చేస్తున్న వారిని ట్యాంకర్ ఢీకొట్టింది. డ్రైవర్ అజాగ్రత్తతోనే ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్