కొత్తకోటలో ఆర్యవైశ్యుల ఆత్మీయ సమ్మేళనం

52చూసినవారు
కొత్తకోటలో ఆర్యవైశ్యుల ఆత్మీయ సమ్మేళనం
కొత్తకోట మున్సిపాలిటీ కేంద్రంలో ఆర్య వైశ్యుల ఆత్మీయ సమ్మేళనం సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి దంపతులు, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత, మహబూబ్ నగర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి సతీమణి ఆశ్లేష వంశీచంద్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం కొత్తకోట మండల బిఆర్ఎస్ మహిళ అధ్యక్షురాలు నిర్మలమ్మ, వెంకట్ రెడ్డి, ఎమ్మెల్యే జియంఆర్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.

సంబంధిత పోస్ట్