బీజేపీతోనే అభివృద్ధి సాధ్యం

81చూసినవారు
బీజేపీతోనే అభివృద్ధి సాధ్యం
మహబూబ్ నగర్ జిల్లా కౌకుంట్ల మండలం వెంకటగిరి గ్రామంలో సోమవారం బీజేపీ నాయకులు లోక సభ ఎన్నికల సందర్బంగా ఇంటింటికి తిరిగి బీజేపీకి ఓటు వేయాలని ప్రచారం చేశారు. నరేంద్ర మోడీ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి మహబూబ్ నగర్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి డీకే అరుణమ్మ ను మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్