ఉపాధి కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ

73చూసినవారు
ఉపాధి కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ
దేవరకద్ర నియోజకవర్గంలోని ఇప్పలపల్లి గ్రామంలో గ్రామీణ ఉపాధి హామీ పనులు చేస్తున్న కార్మికులకు జన సురక్ష ఫౌండేషన్ వారు సోమవారం మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఎండ వేడిమికి తట్టుకోవడానికి ఉపశమనంకై మజ్జిగ ప్యాకెట్స్ పంపిణీ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో చెన్నారెడ్డి, మహేందర్, సాయి, మాధవరెడ్డి, చంద్రశేఖర్, కురుమూర్తి, బాలకృష్ణ, నర్సింహులు, కుర్వ శేఖర్, అంజన్ యాదవ్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్