బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిక

1547చూసినవారు
బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిక
దేవరకద్ర నియోజకవర్గంలోని మదనాపురం మండలం దుప్పల్లి గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు లక్ష్మీనారాయణ, ఉప సర్పంచ్ మండ్ల మణి వర్ధన్, అలాగే కౌకుంట్ల మండలం ఇస్రంపల్లి గ్రామానికి చెందిన బిఆర్ఎస్ నాయకులు పలువురు దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూధన్ రెడ్డి సమక్షంలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్