కాంగ్రెస్ జన జాతర సభకు బయలుదేరిన కౌకుంట్ల నాయకులు

1548చూసినవారు
మహబూబ్ నగర్ జిల్లా కౌకుంట్ల మండలం కేంద్రం నుండి తుక్కుగూడలో శనివారం సాయంత్రం 4: 00 గంటలకు జరగనున్న కాంగ్రెస్ పార్టీ జన జాతర సభకు మండలంలోని గ్రామాల వారీగా కాంగ్రెస్ మండల అధ్యక్షులు రాఘవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలి వెళ్లారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిటిసి పి ఆంజనేయులు, యెన్నం శ్రీనివాసరెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, కురువ కొండన్న, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్