బంగారు ఋణాల పై వడ్డీ తగ్గింపు : వంశీధర్ రెడ్డి

543చూసినవారు
బంగారు ఋణాల పై వడ్డీ తగ్గింపు : వంశీధర్ రెడ్డి
వనపర్తి జిల్లా కొత్తకోట మండల కేంద్రంలోని పిఏసీఎస్ కార్యాలయంలో బుధవారం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘము కొత్తకోట వారి ఆధ్వర్యంలో మహాజన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా పిఏసీఎస్ అధ్యక్షుడు కొట్టం వంశీధర్ రెడ్డి మాట్లాడుతూ.. బంగారు ఋణాల పై గతంలో 12 శాతం ఉన్న వడ్డీని 9 శాతంకు తగ్గించినట్లు తులం బంగారం పై రూ.40000 రూపాయల ఋణం ఇవ్వనున్నట్లు ఈ అవకాశాన్ని రైతు సోదరులు వినియోగించుకోవలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్