కార్యకర్తలకు కృతజ్ఞతలు: ఎంపీ డీకే అరుణ

83చూసినవారు
కార్యకర్తలకు కృతజ్ఞతలు: ఎంపీ డీకే అరుణ
ఇటీవల పార్లమెంట్ ఎన్నికలలో విజయం సాధించి మొదటి సారి దేవరకద్రకు వచ్చిన మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణకు బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా గురువారం ఏర్పాటు చేసిన కృతజ్ఞత సభలో ఆమె పాల్గొన్నారు. అనంతరం డీకే అరుణ మాట్లాడుతూ. తన విజయం పట్ల అహర్నిశలు కృషి చేసిన కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్