మహిళా సాధికారతే లక్ష్యంగా పనిచేస్తాం: మున్సిపల్ ఛైర్మన్

67చూసినవారు
రాష్ట్ర ప్రభుత్వం మహిళా సాధికారతే లక్ష్యంగా పనిచేస్తుందని మహబూబ్ నగర్ మున్సిపల్ ఛైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్ అన్నారు. శుక్రవారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మరియు ఎస్ఐడీబీఐ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ. మహిళా సంఘాలను బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్