గ్యాస్ సిలిండర్ పేలి గుడిసె దగ్ధం

6374చూసినవారు
జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం బోయాలగూడెం గ్రామంలో శనివారం గ్యాస్ సిలిండర్ పేలి గుడిసె దగ్ధం అయ్యింది. సుమారు లక్ష రూపాయలు నగదు, ఆస్తి పేపర్లు, నిత్యావసర సరుకులు కాలిపోయినట్టు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్