రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

10691చూసినవారు
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం సల్కాపురం గ్రామానికి చెందిన వ్యక్తి మంగళవారం ఉగాది పండుగ సందర్భంగా సొంత ఊరికి వచ్చాడు. పండుగ అనంతరం భార్య ఊరు కర్ణాటక రాష్ట్రంలోని గుల్బార్గా జిల్లా శాపూర్ గ్రామానికి బస్సులో బయలు దేరాడు. ఈ క్రమంలో శాపూర్ స్టెజి సమీపంలో బస్సు దిగి రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్