అమావాస్య సందర్భంగా భక్తులకు అన్నదానం కార్యక్రమం ఏర్పాటు

80చూసినవారు
అమావాస్య సందర్భంగా భక్తులకు అన్నదానం కార్యక్రమం ఏర్పాటు
జోగులాంబ గద్వాల జిల్లా, నియోజకవర్గ ధరూర్ మండలం మార్లబీడు గ్రామం ఆలయంలో శుక్రవారం అమావాస్యని పురస్కరించుకొని భక్తులకు కాంగ్రెస్ కెకెసి ధరూర్ మండల అధ్యక్షుడు సి. రాముడు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అన్ని దానాలలో కెల్లా అన్నదానం గొప్పదని సి. రాముడు అన్నారు. ప్రజలపై ఆ భగవంతున్ని ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటాయని అన్నారు.

సంబంధిత పోస్ట్