ఎరువుల దుకాణాలు తనిఖీ

63చూసినవారు
ఎరువుల దుకాణాలు తనిఖీ
జోగులాంబ గద్వాల జిల్లా అయిజ పట్టణంలో బుధవారం వ్యవసాయ శాఖ ఏడిఏ సక్రియ నాయక్ ఎరువుల దుకాణాలను పరిశీలించారు. దుకాణంలో ఉన్న నిల్వలకు, రికార్డులను సరిచూశారు. క్రయక్రయాలకు సంబంధించి ఆన్ లైన్ లో ఎప్పటికప్పుడు నమోదు చేయాలని సూచించారు. కొనుగోలు చేసిన రైతుకు సంబంధించి ఆధార్ కార్డును తప్పనిసరిగా పొందుపరచాలని వివరించారు.

సంబంధిత పోస్ట్