రైతులకు అవగాహన కల్పించాలి: కలెక్టర్

71చూసినవారు
రైతులకు అవగాహన కల్పించాలి: కలెక్టర్
అధిక ఆదాయాన్నిచ్చే ఆయిల్ పామ్ సాగుపై అవగాహన కల్పించి రైతులను ప్రోత్సహించాలని జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ సంతోష్ సంబంధిత అధికారులకు సూచించారు. బుధవారం జిల్లా కలెక్టర్ ఎర్రవల్లి మండలం బీచుపల్లిలోని టీజీ ఆయిల్ ఫెడ్, ఆయిల్ పామ్ నర్సరీ, ఆయిల్ పామ్ ను సందర్శించారు. ఆయిల్ పామ్ సాగుపై రైతులకు పలు సూచనలు చేశారు.

సంబంధిత పోస్ట్