గద్వాలలో బంగ్లా- బండ్ల ఒకటే: రేవంత్ రెడ్డి

1531చూసినవారు
బీఆర్ఎస్, బీజేపీ గూడు పుఠాణి చేయకపోతే గద్వాల, అలంపూర్ సీట్లు గెలిచేవాళ్లమని సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి అన్నారు. శుక్రవారం గాంధీభవన్ లో మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాకు చెందిన వాల్మీకి బోయల సమావేశం సంపత్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా డీకే అరుణపై రేవంత్ పరోక్షంగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ముందు ప్రత్యర్థులుగా ముసుగు వేసుకున్న బంగ్లా, బండ్ల ఒకటై అల్లుడికి అత్త ఓట్లు వేయించారని సీఎం ఆరోపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్