కాంగ్రెస్ సమావేశంలో గొడవపడ్డ నాయకులు

1045చూసినవారు
గద్వాల జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సరిత క్యాంపు కార్యాలయానికి ఎంపీ ఎన్నికలకు సంబంధించి డోర్ వాల్ పోస్టర్స్, స్టిక్కర్స్ వచ్చాయని, అయితే అందులో బండ్ల చంద్రశేఖర్ రెడ్డి ఫోటో ఉన్నందున ఇప్పటివరకు గద్వాల నియోజకవర్గంలోని గడపగడప ప్రచార కార్యక్రమానికి తిరుగుతున్న కాంగ్రెస్ నాయకులకు ఇవ్వకపోవడంలో ఉన్న ఆంతర్యం ఏమిటని నాగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్థి మల్లు రవిని ప్రశ్నించారు. దీంతో ఇరువర్గాల వారికి కొంత వాగ్వివాదం జరిగింది.

సంబంధిత పోస్ట్