అల్లంపూర్ జోగులాంబను దర్శించుకున్న మంత్రి

84చూసినవారు
అల్లంపూర్ జోగులాంబను దర్శించుకున్న మంత్రి
జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను దర్శించుకున్న అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు. తెలంగాణ రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబును పూల బొకే ఇచ్చి ఘనంగా శాలువాతో ఎమ్మెల్యే సన్మానించారు. అనంతరం ఆలయ ఈఓ పురేందర్ కుమార్ మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే విజయుడు గార్లను ఆలయ మర్యాదలతో ఆహ్వానించారు. స్వామి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు ఎమ్మెల్యేని మంత్రి ని శేష వస్త్రాలతో సన్మానించి తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు.

సంబంధిత పోస్ట్