శివసేనారెడ్డిని కలిసిన సరిత

50చూసినవారు
శివసేనారెడ్డిని కలిసిన సరిత
హైదరాబాద్ భాగ్యనగర్ లాల్ బహదూర్ స్టేడియంలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ రాష్ట్ర ఛైర్మన్ గా శివసేనా రెడ్డి శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జోగులాంబ గద్వాల జిల్లా మాజీ జెడ్పీ ఛైర్ పర్సన్ సరిత తిరుపతయ్య మర్యాదపూర్వకంగా కలిసి పూలబొకే అందజేసి శాలువా కప్పి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్