అగ్ని ప్రమాదంలో గడ్డివాములు దగ్ధం

3269చూసినవారు
జోగులాంబ గద్వాల జిల్లా అయిజ పట్టణంలోని ఎస్సీ కాలనీలో సోమవారం మధ్యాహ్నం అయిదు గడ్డివాములకు నిప్పంటుకుంది. మధ్యాహ్నం ఎవరూ లేని సమయంలో గడ్డివాములలో నుంచి వచ్చే మంటలను చూసి చుట్టుపక్కల వారిని అప్రమత్తం చేశారు. కాలనీవాసులు గడ్డివాములకు బిందెలతో నీటిని పోసి మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్