వచ్చే నాలుగు రోజులు గద్వాలలో వడగాలులు

572చూసినవారు
వచ్చే నాలుగు రోజులు గద్వాలలో వడగాలులు
జోగులాంబ గద్వాల జిల్లాలో పలు మండలాల్లో మంగళవారం 44. 9 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. వచ్చే నాలుగు రోజులు ఎండ తీవ్రతతో పాటు వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో పసుపు రంగు హెచ్చరికలు జారీ చేసింది. పొడి వాతావరణంతో పాటు ఎండల తీవ్రత కొనసాగనుందని పేర్కొంది. ఈ క్రమంలో ఉమ్మడి జిల్లా వాసులు వడదెబ్బకు గురికాకుండా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది.

సంబంధిత పోస్ట్