ఆరు గ్యారంటీ పేరు చెప్పి ప్రజలను మోసం చేశారు: తల్లోజు ఆచారి

73చూసినవారు
ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను సక్రమంగా అమలు చేయకుండా ఏం సాధించారని పార్లమెంట్ ఎన్నికలలో ఓట్లు అడుగుతున్నారని బిజెపి రాష్ట్ర నాయకులు తల్లోజు ఆచారి మండిపడ్డారు. జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్లో శనివారం జరిగిన ముఖ్యకార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ. ఆరు గ్యారంటీ పథకాల పేరు చెప్పి ప్రజలను మోసం చేశారని అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తి అయిన పథకాలు అమలు కాలేదని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్