నామినేషన్ వేసిన బీజేపీ అభ్యర్థి డీకే అరుణ

588చూసినవారు
మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానానికి బీజేపీ అభ్యర్థి డీకే అరుణ రిటర్నింగ్ అధికారి జి. రవి నాయక్ కు గురువారం రెండు సెట్ల నామినేషన్ లు అందజేశారు. అంతకుముందు వెంకటేశ్వర స్వామి ఆలయంలో డీకే అరుణ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్, మాజీ ఎమ్మెల్యే రావుల రవీంద్రనాథ్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నాగురావు నామోజీ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్