తొలిరోజు నామినేషన్ వేసిన కీలక నేతలు
By dwarak 66చూసినవారుఏపీలో నామినేషన్ల ప్రక్రియ మొదలవ్వగా.. పలువురు కీలక నేతలు నామినేషన్లు వేశారు. ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసులు(టీడీపీ), కర్నూలు ఎంపీ అభ్యర్థిగా బస్తిపాడు నాగరాజు(టీడీపీ), విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థిగా సుజనాచౌదరి(బీజేపీ), ఎమ్మిగనూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా బుట్టా రేణుక(వైసీపీ), శ్రీశైలం ఎమ్మెల్యే అభ్యర్థిగా చక్రపాణిరెడ్డి(వైసీపీ) రిటర్నింగ్ అధికారులకు నామినేషన్ పత్రాలను సమర్పించారు.