ఇవాళ్టి నుంచి ఏపీలో నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. అయితే ఏపీ
లో తొలిసారిగా ఉరవకొండ
టీడీపీ అభ్యర్థి పయ్యావుల కేశవ్ నామిన
ేషన్ వేశారు. ఉదయం 11.05 గంటలకు నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. దాంతో 2024 ఎన్నికలకు తొలిసారిగా నామినేషన్ వేసిన వ్యక్తిగా పయ్యావుల కేశవ్ నిలిచారు.