టీం సెలక్షన్ వార్తలపై స్పందించిన రోహిత్

78చూసినవారు
టీం సెలక్షన్ వార్తలపై స్పందించిన రోహిత్
టీ20 వరల్డ్ కప్కు టీంను సెలక్ట్ చేసేందుకు తాను, బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్, కోచ్ ద్రవిడ్ ముంబైలో భేటీ అయ్యామంటూ వస్తున్న వార్తలపై కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించారు. 'అదంతా ఫేక్ న్యూస్. నేనెవరినీ కలవలేదు. అగార్కర్ గోల్ఫ్ ఆడేందుకు దుబాయ్ వెళ్లాడు. ద్రవిడ్ బెంగళూరులో పిల్లలతో గడుపుతున్నాడు. మేం కలుసుకోలేదు. ఏదైనా కీలక సమాచారం ఉంటే మా ముగ్గురిలో ఎవరో ఒకరం అందరికీ తెలియజేస్తాం' అని వెల్లడించారు.

సంబంధిత పోస్ట్