ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ లోకి మాజీ సర్పంచ్

54చూసినవారు
ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ లోకి మాజీ సర్పంచ్
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ మాజీ సర్పంచ్ లలితమ్మ, రైతు సమన్వయ కమిటీ మాజీ అధ్య క్షులు జంగయ్య తదితరులు మంగళవారం సాయంత్రం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి పార్టీ కండువా వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ. రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి విజయం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్