రాజా బహదూర్ వెంకట్రామరెడ్డి అడుగుజాడలలో నడుద్దాం: మాజీ మంత్రి

71చూసినవారు
రాజా బహదూర్ వెంకట్రాంరెడ్డి అడుగుజాడల్లో ఉద్యమస్ఫూర్తితో ప్రతి ఒక్కరు ముందుకు సాగాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. గురువారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని రాజా బహదూర్ వెంకట్రామరెడ్డి జయంతి సందర్భంగా అయన విగ్రహానికి పూలు వేసి నివాళులర్పించారు. నిజాం కాలంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా విధులు నిర్వహించారని పేర్కొన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్