జనజాతర సభను విజయవంతం చేయండి: అనిరుద్ రెడ్డి

1558చూసినవారు
జనజాతర సభను విజయవంతం చేయండి: అనిరుద్ రెడ్డి
తుక్కుగూడలో శనివారం సాయంత్రం 4: 00 గంటలకు జరగనున్న కాంగ్రెస్ పార్టీ జన జాతర సభకు జడ్చర్ల నియోజకవర్గంలోని వివిధ మండలాలు, గ్రామాల వారీగా. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలిరావాలని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి తెలిపారు. సభను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్