అధికారుల తీరుపై ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అసంతృప్తి

50చూసినవారు
జడ్చర్ల నియోజకవర్గంలో అవినీతిని, అక్రమాలను అడ్డుకోవాలని తాను సూచిస్తే కొందరు అధికారులు అక్రమార్కులకు వంతపాడుతున్నారని శనివారం ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో ప్రభుత్వ అధికారుల తీరుపై రాష్ట్ర ఉన్నతాధికారులకు ఇటీవలే ఫిర్యాదు చేశారు. జడ్చర్ల, రాజాపూర్, నవాబుపేట, బాలానగర్ మండలాలలో ప్రభుత్వ భూములు ఆక్రమించారని రెవెన్యూ అధికారుల తీరుపై ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్