గులాబీ మయమైన పాలమూరు

63చూసినవారు
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో బిఆర్ఎస్ నేత మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు శుక్రవారం సాయంత్రం చేరుకున్నారు. ఈ సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు. మెట్టుగడ్డ నుంచి గడియారం చౌరస్తా వరకు గులాబీ నాయకుల జన సంద్రమయ్యింది. గులాబీ దళపతికి స్వాగతం పలికారు.

సంబంధిత పోస్ట్