ఒకేసారి రూ. 2 లక్షల రుణమాఫీ: మంత్రి జూపల్లి

2942చూసినవారు
రైతులకు ఒకేసారి రూ. 2 లక్షల రుణమాఫీ చేసేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని, కొల్లాపూర్ ఎమ్మెల్యే, మంత్రి జూపల్లి కృష్ణా రావు వెల్లడించారు. నిజామాబాద్, కామారెడ్డిలో వడగళ్లతో దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించిన ఆయన ప్రాథమిక అంచనా ప్రకారం 40 వేల ఎకరాలలో నష్టం జరిగిందని అన్నారు. కెసిఆర్ చేసిన రూ. 8 లక్షల కోట్ల అప్పులకు రూ. 60 వేల కోట్ల వడ్డీ కట్టాల్సి వస్తోందని విమర్శించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్