భువనేశ్వరి చెక్కుల పంపిణీపై ఈసీకి ఫిర్యాదు

1528చూసినవారు
భువనేశ్వరి చెక్కుల పంపిణీపై ఈసీకి ఫిర్యాదు
'నిజం గెలవాలి' యాత్రలో చెక్కులు పంపిణీ చేయటంపై చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై ఈసీకి వైసీపీ ఫిర్యాదు చేసింది. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఆర్థిక సాయం చేయడం నిబంధనలకు విరుద్ధమని పేర్కొంది. చెక్కుల పంపిణీపై కలెక్టర్ల నుంచి నివేదిక కోరినట్లు సీఈవో ముకేశ్ కుమార్ మీనా తెలిపారు. డబ్బుల పంపిణీ కోడ్ ఉల్లంఘన కిందకే వస్తుందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్