కల్తీకల్లు విక్రయింస్తే కఠిన చర్యలు: మంత్రి జూపల్లి

1883చూసినవారు
కొల్లాపూర్ పట్టణ కేంద్రంలో మంత్రి జూపల్లి కృష్ణా రావు బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా మార్గమధ్యలో కల్లు విక్రయిస్తున్న గీత కార్మికుడి దగ్గరికి వెళ్లి ఆయనను పలకరించారు. తాటికల్లు ఆరోగ్యానికి మేలు చేస్తుందని, చెట్టుపై నుంచి తీసే సహజ సిద్ధమైన కల్లునే విక్రయించాలని గీత కార్మికుడికి సూచించారు. అట్ల కాకుండా రసాయనాలు కలిపి కల్తీ కల్లు విక్రయింస్తే అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్