అమ్మ మరణంతో చిన్నారులు ఆనాధలు అయ్యారు

75చూసినవారు
అమ్మ మరణంతో చిన్నారులు ఆనాధలు అయ్యారు
అమ్మ మరణంతో చిన్నారులు ఆనాధలు అయ్యారు. కోడేరు మండలం జనుంపల్లి గ్రామానికి చెందిన అంకె కృష్ణమ్మ ఇద్దరు కుమారులు భాను ప్రకాష్ (11), సాయి గణేష్ (9) ఇద్దరు పిల్లలు చిన్నతనంలోనే తల్లి తండ్రిని కోల్పోయారు. 8 సంవత్సరాల క్రితం తండ్రి మరణించాడు. తల్లి కృష్ణమ్మ అనారోగ్యంతో హైదరాబాద్ గాంధీ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మరణించారు. దహన సంస్కారాలకు వాల్మీకి సంఘం తరఫున 26,350 రూపాయలు అందజేశారు.

సంబంధిత పోస్ట్