మహబూబ్ నగర్ లో ముగిసిన బాస్కెట్ బాల్ పోటీలు

51చూసినవారు
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోనీ స్థానిక స్టేడియంలో రెండు రోజుల నుంచి బాస్కెట్ బాల్ క్రీడల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా సోమవారం బాస్కెట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు మాట్లాడుతూ. 17 జిల్లాలు 34 టీమ్స్ పాల్గొన్నాయని, బాలికల పోటీలో మేడ్చల్ మల్కాజిగిరి మొదటి బహుమతి, రన్నర్ వికారాబాద్ జిల్లా గెలుపొందిందని, పురుషులలో- హైదరాబాద్ మొదటి, వికారాబాద్ ద్వితీయ బహుమతులు గెలుచుకున్నారని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్