పాఠశాలకు భద్రత కల్పించండి

564చూసినవారు
పాఠశాలకు భద్రత కల్పించండి
అమరచింత మున్సిపాలిటీలో ఉన్నత పాఠశాలకు భద్రత కరువైంది. పాఠశాల గదులకు తలుపులు, కిటికీలు తుప్పు పట్టి పాడవడంతో సెలవుల పూట గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి బెంచీలు, పుస్తకాలను చిందర వందరగా చేస్తున్నారు. దీంతో విద్యార్థులు తమ విలువైన పుస్తకాలను కోల్పోతున్నారు. అధికారులు చర్యలు తీసుకోని పాఠశాలకు భద్రత కల్పించి తలుపులు, కిటికీలు అమార్చాలని శుక్రవారం విద్యార్థులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్