పాఠశాలను తనిఖీ చేసిన ఎమ్మెల్యే

67చూసినవారు
పాఠశాలను తనిఖీ చేసిన ఎమ్మెల్యే
నారాయణపేట జిల్లా నర్వ మండలం యాంటీ గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను శుక్రవారం ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. ఈ విధంగా పాఠశాల భవన స్థితిగతులను తెలుసుకున్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని ఉపాధ్యాయులకు ఆదేశించారు.

సంబంధిత పోస్ట్