ఢిల్లీలో ఎన్ఎస్యూఐ బృందం

62చూసినవారు
ఢిల్లీలో ఎన్ఎస్యూఐ బృందం
నర్వ మండల కేంద్రంలో ఎన్ఎస్ యూఐ బృందం ఢిల్లీలో జరుగుతున్నటువంటి ఎన్ఎస్యూఐ యూనివర్సిటీ ఎలక్షన్లలో పాల్గొన్నారు. గెలుపే లక్ష్యంగా ప్రచార కమిటీలో పాల్గొనడం జరిగిందని నర్వ మండల ఎన్ఎస్యూఐ కమిటీ అధ్యక్షుడు పి చంద్రశేఖర్ కొనియాడారు. ఈ ఎలక్షన్లో. ఉపాధ్యక్షుడు వెంకటేష్, రమేష్, కురుమూర్తి వెంకటేష్ ఢిల్లీ ఎలక్షన్లలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్