జిల్లా ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్

65చూసినవారు
జిల్లా ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్
తెలుగు ప్రజలకు నూతన సంవత్సరాది అయిన ఉగాదిని ప్రతి ఒక్కరు ఆనందంగా జరుపుకోవాలని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ అన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తెలుగు వారికీ ఉగాది పండగా ఎంతో ప్రాముఖ్యము కలదు అని తెలిపినారు. తీపి, చేదు, వగరు, పులుపు కలగలిపిన సమ్మేళనమే ఉగాది పచ్చడని ఇందులో మన జీవిత భావాలను తేలిపే నిఘూడ అంశాలు ఇమిడి ఉన్నాయని అన్నారు.

సంబంధిత పోస్ట్